శ్రీవారి భక్తులకు తీపి కబురు
శ్రీవారి భక్తులకు తీపి కబురు సాక్షి, తిరుపతి :  శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. వైకుంఠ ద్వారాలను 10 రోజుల పాటు తెరిచి ఉంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) భావిస్తుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే సిద్దం చేసింది. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులను ఏకాదశి, ద్వాదశి ప…
Image
ఛత్తీస్గఢ్ ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ  నుంచే కొనుగోలు
ఛత్తీస్గఢ్ ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ  నుంచే కొనుగోలు: మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలను అధికార టీఆర్ ఎస్ నిర్వహించాలని కెసిఆర్ గట్టిగా డిమాండ్ చేశారు హైదరాబాద్: ఛత్తీస్గఢ్ ప్రభుత్వ విద్యుత్రంగ సంస్థ నుంచే మనం విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు, ఇక్కడ మన జెన్ కో ఎట్లనో అక్కడ అది అట్ల అని రాష్ట్ర విద్యు…
Image
మోదీ పుట్టినరోజు వేడుకలు
ఖమ్మంలో ఘనంగా మోదీ పుట్టినరోజు వేడుకలు   ఖమ్మం: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహి…
Image
‘వట్టి’ బెదిరింపులపై గట్టి దర్యాప్తు
'వట్టి' బెదిరింపులపై గట్టి దర్యాప్తు విశాఖపట్నం:  ఎండాడలోని ఇస్కాన్‌ ఆలయం దగ్గర ఓ ప్రైవేట్‌ స్థల వివాదంలో మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, కొణతాల రామ్మోహన్‌పై ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వసంతకుమార్, రామ్మోహన్‌లపై బి.శివకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప…
Image
పట్టణీకరణకు అనుగుణంగా.. srinu
పట్టణీకరణకు అనుగుణంగా.. - పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సేవచేసే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం - పారదర్శకత, జవాబుదారీతనం అవుల్లోకి తెస్తున్నాం - సచ్ఛభారత్, స్వచ్ఛసర్వేభణీను అవులు చేస్తున్నాం - సత్వరమే భవన నిర్మాణ సచ్ఛభారత్స్వచ్ఛసర్వేభణీను అనుమతులు ఇచ్చే విధానం తెచ్చాం బుల్లెట్లు పేలలేదు.. హైదరాబాద్, సెప్ట…
Image
ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం
అనుష్క కీలక పాత్రలో నటించిన 'నిశ్శబ్దం' షూటింగ్ పూర్తయింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. సియాటల్లో 'నిశ్శబ్దం' షూటింగ్ పూర్తయింది. అత్యంత ఉత్కంఠభరితమైన ఈ చిత్రాన్ని ప్ర…
Image